భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ శతకంతో అదరగొట్టాడు. 120 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఆట అంతటా ఆసక్తికరంగా సాగింది.
భారత జట్టు విజయంలో కోహ్లీ ప్రధాన పాత్ర పోషించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అర్ధ శతకంతో చకచకా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లు పేస్ బౌలింగ్తో భారత బ్యాట్స్మన్లను సవాల్ చేసినప్పటికీ, కోహ్లీ ధాటికి తట్టుకోలేకపోయారు.
వ్యాఖ్యలు (0)
ఈ వార్తకు వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య రాయండి!
వ్యాఖ్య రాయండి